Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్‌తో నో క్రికెట్... దావూద్‌కు ఆశ్రయం ఇవ్వడం మానుకుంటేనే... బీసీసీఐ

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2015 (22:14 IST)
ముంబయి వరుస పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు ఆశ్రయం ఇస్తూనే పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడుతుందని ఎలా ఆశిస్తారని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. దావూద్ ఇబ్రహీంకు ఆశ్రయం ఇవ్వడం నిలిపివేసే వరకు పాక్ తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ ఉండదని తెగేసి చెప్పారు. 
 
ఇరు దేశాల మధ్య చర్చల్లో వేర్పాటువాదులకు చోటు కల్పించే ప్రయత్నాలు కూడా మానుకోవాలని స్పష్టం చేశారు. అప్పుడే భారత్, పాక్ క్రికెట్ సంబంధాలపై ఆలోచిస్తామని అన్నారు. దావూద్ ఏమో కరాచీలోనే ఉన్నాడు. ఎన్ఎస్ఏ వేర్పాటువాదులను కలవాలని కోరుకుంటున్నారు. 
 
మీరు నిజంగానే శాంతి కోసం పాటుపడుతున్నారా? మీతో క్రికెట్ ఆడతామని ఆశిస్తున్నారా ?అని ట్వీట్ చేశారు. ఆటలు శాంతి, సామరస్యాలకు నిదర్శనాలని వాటిని అలాంటి సమయంలో మాత్రమే ఆడాలని అన్నారు. అయితే పాకిస్తాన్ ఇలా వ్యవహరిస్తుంటే క్రికెట్ ఆడడం సాధ్యం కాదని చెప్పారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments