Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ వైపు దృష్టిపెట్టిన జపాన్.. త్వరలో ఈస్ట్ ఏసియా కప్.. 15 ఏళ్లే అర్హత!: కెప్టెన్

బేస్ బాల్ కింగ్ అయిన జపాన్ ప్రస్తుతం క్రికెట్ వైపు దృష్టి మరల్చింది. క్రికెట్‌కు జపాన్‌లో ప్రజాదరణ లభిస్తున్న నేపథ్యంలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు రంగం సిద్ధమవుతుంది. ఈ మేరకు జాతీయ జట్టు ఎంపికలో ప్రదర్

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (16:47 IST)
బేస్ బాల్ కింగ్ అయిన జపాన్ ప్రస్తుతం క్రికెట్ వైపు దృష్టి మరల్చింది. క్రికెట్‌కు జపాన్‌లో ప్రజాదరణ లభిస్తున్న నేపథ్యంలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది.

ఈ మేరకు జాతీయ జట్టు ఎంపికలో ప్రదర్శన ఆధారంగా నిజాయితీ వ్యవహరిస్తామని జపాన్ కెప్టెన్ తెలిపాడు. జపాన్‌లో క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో తమ జట్టు పోటీపడాలనేదే తమ లక్ష్యమని కెప్టెన్ ఆకాంక్షించాడు. 
 
జూనియర్ ఆటగాళ్ల శిక్షణ మెరుగ్గా సాగుతున్న తరుణంలో.. ఇప్పటిదాకా 3000 మంది క్రికెటర్లు.. 200పైగా జట్లు ఉన్నట్లు అంచనా వేసిన కెప్టెన్‌ గత నవంబరులోనే అత్యుత్తమ ప్రమాణాలతో క్రికెట్‌ స్టేడియం కూడా ఏర్పాటైనట్లు వివరించాడు. 
 
జపాన్ క్రికెట్ టీమ్‌లో చోటు సంపాదించుకునే క్రికెటర్ల పరిమిత వయసు, అర్హత 15 సంవత్సరాలేనని, తాము క్రికెట్లో ఎంతగా అభివృద్ది చెందామో తెలిపేందుకు ఇదే నిదర్శనమని జపాన్ కెప్టెన్ వెల్లడించారు. అంతేగాకుండా భవిష్యత్తులో జపాన్, చైనా, సౌత్ కొరియా, హంకాంగ్ నుండి చైనీస్ డ్రాగన్‌లతో కొత్తగా ఏర్పాటయ్యే స్టేడియంలో ఈస్ట్‌ ఏసియా కప్ నిర్వహిస్తామని తెలిపాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments