Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ ప్లేయర్స్‌పై జాత్యంహకార వ్యాఖ్యలు నిజమే..

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (12:29 IST)
ఇండియన్ ప్లేయర్స్‌పై ఆస్ట్రేలియా అభిమానులు జాత్యంహకార వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవేమనని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. సిడ్నీ టెస్ట్ మూడో రోజు ఆటలో టీమిండియా ప్లేయర్స్ జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లపై ఆసీస్ ఫ్యాన్స్ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఆ ఘటన నిజమేనని తేల్చింది. 
 
ఈ మేరకు తమ విచారణ నివేదికను ఐసీసీకి క్రికెట్ ఆస్ట్రేలియా అందజేసినట్లు బోర్డుకు చెందిన ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ హెడ్ సీన్ కారల్ వెల్లడించారు. అయితే తమ విచారణ ఇంకా కొనసాగుతుందని, ఈ వ్యాఖ్యలు చేసిన అభిమానులను గుర్తిస్తున్నామని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ, టికెటింగ్ డేటా పరిశీలించడంతోపాటు ప్రేక్షకులతో మాట్లాడి దీనికి కారణమైన వాళ్లను గుర్తిస్తామని తెలిపారు. వాళ్లపై దీర్ఘకాల నిషేధం విధిస్తామని స్పష్టం చేశారు.ే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments