Webdunia - Bharat's app for daily news and videos

Install App

500 సిక్సర్ల వీరుడు.. ఎవరు...

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (11:19 IST)
వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్. ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లోకి వచ్చినా.. లేదా పబ్బులు, క్లబ్బుల్లో తిరిగినా అది మీడియాకు ఓ మంచి వార్త. తాజాగా క్రిస్ గేల్ మరోమారు మీడియా దృష్టిని ఆకర్షించాడు. వ‌న్డేల్లో ప‌దివేల ప‌రుగుల మైలురాయిని దాటేశాడు. 
 
సెయింట్ జార్జ్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గేల్ 162 ర‌న్స్ చేశాడు. గేల్‌కు ఇది 25వ వ‌న్డే సెంచ‌రీ కాగా, 39 ఏళ్ల గేల్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మెట్లలో కలుపుకుని 500 సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్‌గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు. 
 
అలాగే, వ‌న్డేల్లో ప‌దివేల ప‌రుగుల మైలురాయిని దాటిన 14వ బ్యాట్స్‌మెన్‌గా చ‌రిత్ర‌కెక్కాడు. ఈ ఘ‌ట‌న సాధించిన రెండో వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడిగా గేల్ నిలిచాడు. గతంలో వ‌న్డేల్లో ప‌ది వేల ప‌రుగుల చేసిన ప్లేయ‌ర్ల‌లో బ్రియాన్ లారా ముందు వరుసలో ఉన్నాడు. కాగా, త్వరలో జరుగనున్న ప్రపంచ క్రికెట్ కప్ తర్వాత క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

తర్వాతి కథనం
Show comments