Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎస్ ధోనీపై ఒక మ్యాచ్ నిషేధిస్తారా?

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (13:52 IST)
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం వుంది. ఐపిఎల్ 2023 ఫైనల్ ఆడకుండా నిషేధానికి గురి కావచ్చు. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్ అయిన ధోనీ.. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లు విలువైన నాలుగు నిమిషాలను వృధా చేసినందుకు గాను.. ఈ నిషేధం తప్పదని సమాచారం. 
 
స్లో రేట్ కారణంగా ఒకప్పుడు ధోనీ ప్రవర్తనా నియమావళికి జరిమానా విధించబడింది. మే 28, ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ ఆడకుండా నిషేధానికి గురికావచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను 15 పరుగుల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 10వ ఫైనల్‌కు అర్హత సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments