Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 ప్రపంచ కప్: చెన్నై స్టేడియం డౌటేనన్న అనురాగ్ ఠాకూర్!

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2015 (12:34 IST)
ట్వంటీ-20 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జరుగనున్న ఈ సిరీస్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఏడు స్టేడియాలు ఎంపికైనాయి. అయితే పొట్టి క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన ఈ సిరీస్‌కు ఆతిథ్యమిచ్చేందుకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఆసక్తి కనబరుస్తోంది. ఈ మేరకు ఇప్పటికీ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐతో మంతనాలు కొనసాగిస్తూనే ఉంది. 
 
అయితే చిదంబరం స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ట్వంటీ-20 వరల్డ్ కప్ మ్యాచ్‌కు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికయ్యే పరిస్థితులు ప్రస్తుతానికి లేవన్నారు.
 
స్టేడియంలోని కొన్ని స్టాండ్స్‌పై చెన్నై కార్పొరేషన్, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మధ్య వివాదం ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఐసీసీ, స్టేడియంలోని అన్ని సీట్లకు సంబంధించిన టికెట్ల విక్రయానికి అనుమతి లభిస్తేనే మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతిస్తామని తేల్చిచెప్పింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments