Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాంపియన్స్ ట్రోఫీ: షమీ, ధావన్, రోహిత్ శర్మలకు స్థానం.. వికెట్ కీపర్‌గా ధోనీ

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే టీమిండియా క్రికెటర్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. ఈ జట్టులోకి షమీని మళ్లీ తీసుకున్నారు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మలకు ఛాంపియన్స

Webdunia
సోమవారం, 8 మే 2017 (13:10 IST)
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే టీమిండియా క్రికెటర్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. ఈ జట్టులోకి షమీని మళ్లీ తీసుకున్నారు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మలకు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కింది. కానీ గంభీర్, భజ్జీలకు భారత్ ఆడే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం లభించలేదు. మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపర్‌గా జట్టుకు వ్యవహరించనున్నాడు. ఈ జట్టుకు అనిల్ కుంబ్లే కోచ్‌గా వ్యవహరిస్తారు. 
 
జట్టు వివరాలను పరిశీలిస్తే.. విరాట్ కోహ్లీ(కెప్టెన్), రహానె(వైస్ కెప్టెన్), రోహిత్‌, ధావన్‌, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, హార్థిక్‌ పాండ్యా, మనీశ్‌ పాండే, మహ్మద్‌ షమీ, అశ్విన్‌, భువనేశ్వర్, జడేజా, బూమ్రా, కేదార్‌ జాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌‌లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగనున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments