Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాంపియన్స్ ట్రోఫీ : భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు భలే గిరాకీ, హాటు కేకుల్లా టిక్కెట్లు.. 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఆడే మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయని నిర్వాహకులు ప్రకటించారు. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్ టిక్కెట్లకు భలే డ

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (14:20 IST)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఆడే మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయని నిర్వాహకులు ప్రకటించారు. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్ టిక్కెట్లకు భలే డిమాండ్ ఉంది. ముంబై పేలుళ్ల అనంతరం దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్‌లు  ప్రపంచ కప్ మ్యాచ్‌లో మాత్రమే ఆడింది. ఈ మ్యాచ్‌కు తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ భారత్-పాకిస్థాన్‌లు బరిలోకి దిగనున్నాయి.
 
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ తలపడే మ్యాచ్‌ టిక్కెట్లు దాదాపు అన్నీ అమ్ముడుపోయాయని టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. వాటితో పాటు రెండు సెమీ ఫైనల్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌కు విక్రయం పూర్తయిందన్నారు. భారత్-పాక్ మ్యాచ్‌కు తర్వాత ప్రత్యర్థులు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పోరుకు గిరాకీ ఉంది. జూన్‌ 18న ఓవల్‌లో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ టిక్కెట్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

ప్రజల నమ్మాకాన్ని మోడీ కోల్పోయారు.. యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కావాలి.. నెటిజన్ల డిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments