Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్-19 వరల్డ్ కప్: భారత్‌పై ఐదు వికెట్ల తేడా విండీస్ గెలుపు

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (16:58 IST)
అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా వెస్టిండీస్ నిలిచింది. భారత్‌తో జరిగిన ఫైనల్ పోరులో భారత్ ఐదు వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపును నమోదు చేసుకుంది. భారత్ నిర్దేశించిన 146 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ పరుగుల వేటలో తడబడినప్పటికీ ఆ తర్వాత నిలదొక్కుకుని ఆడింది. కార్టీ, పాల్ నిలదొక్కుకుని ఆడి వెస్టిండీస్ జట్టుకు గెలుపును చేకూర్చారు. తద్వారా మూడు బంతులు మిగిలి ఉండగానే వెస్టిండీస్ జట్టు విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 
 
కాగా, భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (51) ఒక్కడే అర్ధ శతకం సాధించాడు. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బరిలోకి దిగిన టీమిండియా ఆటగాళ్లలో పోప్ (3), ఇమ్లాచ్ (15), హెట్మెర్ (23), కార్టీ (52), స్ప్రింగర్ (3), గూలీ (3), పాల్ (40)లు మోస్తరుగా రాణించారు. దీంతో 49.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 146 పరుగులు సాధించింది. ఇక కార్టీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments