Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ భార్యకు విడాకులు ఇవ్వాలి.. కిషోర్ గుర్జార్

Webdunia
బుధవారం, 27 మే 2020 (19:38 IST)
బీజేపీ నేతలకు నోటి దురుసు ఎక్కువ. దేశభక్తి విషయంలో కాస్త శృతిమించి వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికీ వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ నోటికి పనిచెప్పారు. ఏకంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ తన భార్యకు విడాకులు ఇవ్వాలనే సలహా ఇచ్చారు. 
 
అసలు సంగతికి వస్తే.. ఇటీవల అనుష్క నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ''పాతాళ్‌లోక్'' ఓటీటీ ఫ్లాట్ ఫాం అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదలై మంచి స్పందనతో దూసుకుపోతుంది. ఇందులో కొన్ని అభ్యంతరకరంగా వున్నాయని.. తన అనుమతి లేకుండా ఫోటో వాడారని.. నందకిశోర్ నిర్మాత అనుష్క శర్మపై కేసు పెట్టారు. అలాగే వెబ్ సిరీస్‌ని నిషేధించాలని కూడా డిమాండ్ చేశారు. 
 
పోలీసులకు చేసిన ఫిర్యాదులో అనుష్క దేశ ద్రోహి అనే ఆరోపణలు కూడా నంద కిషోర్ చేసారు. తాజాగా కిషోర్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్‌ కోహ్లీకి దేశభక్తి ఉందని… ఆయన భారత్‌ తరఫున ఆడుతున్నారన్నారు. ఆయన అనుష్కకు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments