Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ భార్యకు విడాకులు ఇవ్వాలి.. కిషోర్ గుర్జార్

Webdunia
బుధవారం, 27 మే 2020 (19:38 IST)
బీజేపీ నేతలకు నోటి దురుసు ఎక్కువ. దేశభక్తి విషయంలో కాస్త శృతిమించి వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికీ వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ నోటికి పనిచెప్పారు. ఏకంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ తన భార్యకు విడాకులు ఇవ్వాలనే సలహా ఇచ్చారు. 
 
అసలు సంగతికి వస్తే.. ఇటీవల అనుష్క నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ''పాతాళ్‌లోక్'' ఓటీటీ ఫ్లాట్ ఫాం అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదలై మంచి స్పందనతో దూసుకుపోతుంది. ఇందులో కొన్ని అభ్యంతరకరంగా వున్నాయని.. తన అనుమతి లేకుండా ఫోటో వాడారని.. నందకిశోర్ నిర్మాత అనుష్క శర్మపై కేసు పెట్టారు. అలాగే వెబ్ సిరీస్‌ని నిషేధించాలని కూడా డిమాండ్ చేశారు. 
 
పోలీసులకు చేసిన ఫిర్యాదులో అనుష్క దేశ ద్రోహి అనే ఆరోపణలు కూడా నంద కిషోర్ చేసారు. తాజాగా కిషోర్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్‌ కోహ్లీకి దేశభక్తి ఉందని… ఆయన భారత్‌ తరఫున ఆడుతున్నారన్నారు. ఆయన అనుష్కకు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments