Webdunia - Bharat's app for daily news and videos

Install App

భువనేశ్వర్‌కు పితృవియోగం.. కేన్సర్‌తో బాధపడుతూ మృతి

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (09:03 IST)
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తండ్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన కిరణ్ పాల్ సింగ్... శుక్రవారం తన నివాసంలోనే కన్నుమూశారు. ఈయనకు ఎయిమ్స్‌లో చికిత్స అందించినప్పటికీ.. ఫలితం లేకుండాపోయింది. 
 
భువనేశ్వర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ వయసు 63 సంవత్సరాలు. ఈయన కేన్సర్‍‌తో అనేక ఇతర వ్యాధులతో బాధపడుతున్నాడు. ఉత్తర ప్రదేశ్ పోలీసు శాఖలో పని చేస్తూ వచ్చిన కిరణ్ పాల్ సింగ్... వీఆర్ఎస్ తీసుకుని కుటుంబంతో కలిసి మీరట్లో నివసిస్తున్నారు. 
 
చివరి క్షణాల్లో భువనేశ్వర్ కుమార్, కుమార్తె రేఖా, భార్య ఇంద్రేష్ దేవి ఉన్నారు. చాలా కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న కిరణ్ పాల్ అనేక ఆసుపత్రులలో చికిత్స తీసుకున్నాడు. అతనికి కీమో థెరపీ కూడా జరిగింది. కానీ ఎటువంటి మెరుగుదల కనిపించలేదని వైద్యులు తెలిపారు. దీంతో మీరట్‌లోని గంగనగర్ ప్రాంతంలో ఉన్న తమ ఇంటికి తిరిగి తీసుకువచ్చారు అక్కడ అతను మరణించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

హైదరాబాద్‌తో తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

DOST 2025: వెబ్‌సైట్‌లో సెల్ఫ్ -రిపోర్ట్ చేయడంలో 19వేల మంది అభ్యర్థులు విఫలం

మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్‌పై కంగనా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments