Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడిటర్లను మార్చేసిన బీసీసీఐ: చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్.. శ్రీనికి చెక్!

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (14:06 IST)
బీసీసీఐ కొత్త అధ్యక్షుడు శశాంక్ మనోహర్ వచ్చీరాగానే శ్రీనివాసన్‌కు చెక్ పెట్టేలా వ్యవహరించారు. బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ సొంతూరైన చెన్నైలో బీసీసీఐ ట్రెజరీని ముంబైకి మార్చేశారు. అలాగే, బీసీసీఐ ఆడిటింగ్ బాధ్యతలకు కూడా చెన్నైవాసులు వద్దని బీసీసీఐ నిర్ణయించుకుంది. అంతే.. వెంట వెంటనే ఆడిటర్లు మారిపోయారు. ఈ తతంగమంతా బుధవారమే చకచక జరిగిపోయింది. 
 
అంతేగాకుండా.. ‘‘బోర్డుకు సంబంధించిన అన్ని పన్నుల విషయాలు ముంబై ఆదాయపన్ను శాఖ పరిధిలోనే జరగాలి. అందుకే ట్రెజరీని ముంబైకి తరలిస్తున్నాం’’ బీసీసీఐ అధికారులు తెలిపారు. ఇక ఆడిటింగ్‌లో విశేష అనుభవం ఉన్న ముంబై ఆడిటింగ్ సంస్థ గోఖలే, సాథే కంపెనీ ఇకపై తమ లెక్కాపద్దుల్ని పర్యవేక్షిస్తుందని బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసింది. పనిలో పనిగా బోర్డు ఆడిటర్‌గా వ్యవహరించిన ఫరమ్ (చెన్నై ఆడిటర్) సేవలను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ తేల్చి చెప్పేసింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments