Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ కొత్త చీఫ్‌గా శశాంక్ మనోహర్: అక్టోబర్ 4న ఎన్నిక!

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (14:16 IST)
బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మరణించడంతో 15 రోజుల్లో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ముందుగా అనురాగ్ ఠాకూర్ పేరు వినిపించినప్పటికీ.. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన శశాంక్ పేరు తెరపైకి వచ్చింది.
 
నాగపూర్ న్యాయవాది అయిన శశాంక్ మనోహర్.. విదర్భ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మేరకు అక్టోబర్ 4న ముంబైలో జరిగే బీసీసీఐ ప్రత్యేక జనరల్ మీటింగ్‌లో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసి, అదే రోజున ప్రకటన చేస్తారు.
 
ఈ విషయమై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ... బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ బీసీసీఐ కొత్త అధ్యక్ష ఎన్నికల్లో పాలుపంచుకోవట్లేదన్నారు. నామినేషన్లను అక్టోబర్ 3వ తేదీలోపు దాఖలు చేయాల్సి వుంటుందన్నారు. కాగా.. బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ శశాంక్ మనోహన్ పేరును బీసీసీఐ కొత్త అధినేతగా సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments