Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ చుట్టు వివాదాలు.. పరిష్కారం కోసం రూ.4900 కోట్లు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చుట్టూ కుప్పలుతెప్పలుగా వివాదాలు ఉన్నాయి. వీటిని పరిష్కరించుకునేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమైంది.

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2017 (09:47 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చుట్టూ కుప్పలుతెప్పలుగా వివాదాలు ఉన్నాయి. వీటిని పరిష్కరించుకునేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమైంది. 
 
ముఖ్యంగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ ద్వారా కాసుల వర్షం కురిపించుకున్న బీసీసీఐ.. మరోవైపు అనేక వివాదాలు కొనితెచ్చుకుంది. ఇపుడు వీటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం రూ.4900 కోట్లు చెల్లించనుంది. 
 
ఇందులోభాగంగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్-2009తో) వేసిన కేసులకు సంబంధించి దాదాపు రూ.2420 కోట్లు, ఇతర న్యాయపరమైన కేసులు, కొచ్చి టస్కర్స్‌కు నష్టపరిహారం కింద రూ.1250 కోట్లు, ఆదాయపన్ను చెల్లింపునకు రూ.540 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ రూ.600 కోట్లు, సేల్స్ ట్యాక్స్/వ్యాట్ రూ.90 కోట్లు, సీసీఐ జరిమానా రూ.52.54 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

తర్వాతి కథనం
Show comments