Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ : భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ.. జట్టుకు దూరమైన అక్షర్ పటేల్

స్వదేశంలో పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌కు ముందు.. భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే షమి, రహానే, రోహిత్ గాయాల కారణంగా జట్టుకు దూరమయిన విషయం తెలిసిందే.

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (14:53 IST)
స్వదేశంలో పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌కు ముందు.. భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే షమి, రహానే, రోహిత్ గాయాల కారణంగా జట్టుకు దూరమయిన విషయం తెలిసిందే. ఇపుడు చెన్నై టెస్టులో గాయపడిన అక్షర్ పటేల్, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో గాయం కారణంగా జట్టుకు దూరమైన జయంత్ యాదవ్ వన్డే, టీ-ట్వంటీ సిరీస్‌కు దూరమవనున్నాడు. అదేవిధంగా టెస్ట్‌ సిరీస్‌ గెలుపులో కీలకపాత్ర పోషించిన అశ్విన్‌, జడేజాలు వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి.
 
అశ్విన్‌, జడేజాలు మిస్‌ అయితే.. అమిత్ మిశ్రా స్పిన్‌ విభాగానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌, మిగతా పార్ట్‌టైమ్‌ స్పిన్నర్లు మిశ్రాకు తోడుగా భారాన్ని పంచుకోనున్నారు. గాయం కారణంగా వన్డేలకు దూరమైన పేసర్‌ షమి స్థానంలో ఇషాంత్ శర్మను తీసుకోనున్నట్టు తెలిసింది. కాగా, ఇంగ్లండ్‌తో జనవరి 15న నుంచి వన్డే సిరీస్ ఆరంభంకానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తర్వాతి కథనం
Show comments