Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 ర్యాంకింగ్స్: టీమిండియాతో పాటు అగ్రస్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (13:59 IST)
ఆస్ట్రేలియా టూర్లో భాగంగా వరుసగా ఓటమితో డీలాపడిన టీమిండియా చివర్లో పుంజుకుని వరుస విజయాలతో ఆస్ట్రేలియా జట్టుకు చుక్కలు చూపించింది. ఒక్కసారిగా భారత జట్టు ట్వంటీ-20ల్లో ఎనిమిదో స్థానం నుంచి నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఈ మూడు టీ-ట్వంటీల్లో అర్థ సెంచరీలతో ఆస్ట్రేలియా బౌలర్లకు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ టీట్వంటీ బ్యాట్స్ మన్‌గా నిలిచాడు. 
 
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ధాటికి అప్పటివరకు వరల్డ్ నెంబర్ వన్‌గా ఉన్న ఆస్ట్రేలియా ట్వంటీ-20 కెప్టెన్ అరోన్ పించ్ రెండో స్థానానికి దిగజారాడు. తాజా ట్వంటీ-20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు సురేష్ రైనా (13) మూడు స్థానాలు మెరుగుపరుచుకోగా, రోహిత్ శర్మ (16) నాలుగు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ప్రపంచ కప్ మెగా ఈవెంట్‌కు ముందు విడుదలైన ఈ ర్యాంకింగ్స్ ఆటగాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments