Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిస్బేన్‌లో టీమిండియాను కాపాడిన వరుణుడు!!

ఠాగూర్
బుధవారం, 18 డిశెంబరు 2024 (13:48 IST)
బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టును ఓటమి నుంచి వరుణ దేవుడు రక్షించాడు. బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా, గబ్బా స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ టీ విరామ సమయానికి 8-0 పరుగులతో నిలిచింది. ఆ సమయంలో ఆటకు తీవ్ర అంతరాయం కలగడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగిస్తున్నట్టు ఇరు జట్ల కెప్టెన్లు, ఫీల్డు అంపైర్లు ప్రకటించారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 445 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 89/7 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని టీమిండియాకు 275 పరుగుల విజయలక్ష్యాన్ని ఆస్ట్రేలియా నిర్ధేశించింది. 
 
మరోవైపు, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌‍లో 260 పరుగులు చేసి అలౌట్ అయింది. ఆ తర్వాత ఆసీస్ నిర్దేశించిన 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. కానీ వరుణ దేవుడు ఆటంకం కలిగించడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

హైద‌రాబాద్‌లో నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ అత్యాధునిక కార్యాల‌యం

ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments