Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిస్బేన్‌లో టీమిండియాను కాపాడిన వరుణుడు!!

ఠాగూర్
బుధవారం, 18 డిశెంబరు 2024 (13:48 IST)
బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టును ఓటమి నుంచి వరుణ దేవుడు రక్షించాడు. బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా, గబ్బా స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ టీ విరామ సమయానికి 8-0 పరుగులతో నిలిచింది. ఆ సమయంలో ఆటకు తీవ్ర అంతరాయం కలగడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగిస్తున్నట్టు ఇరు జట్ల కెప్టెన్లు, ఫీల్డు అంపైర్లు ప్రకటించారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 445 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 89/7 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని టీమిండియాకు 275 పరుగుల విజయలక్ష్యాన్ని ఆస్ట్రేలియా నిర్ధేశించింది. 
 
మరోవైపు, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌‍లో 260 పరుగులు చేసి అలౌట్ అయింది. ఆ తర్వాత ఆసీస్ నిర్దేశించిన 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. కానీ వరుణ దేవుడు ఆటంకం కలిగించడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments