Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టే భారత్ ఇంటికి.. క్రికెట్ విశ్వవిజేత ఎవరంటే?

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (14:00 IST)
ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, సెమీ ఫైనల్ మ్యాచ్‌లు కూడా ముగిశాయి. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను న్యూజిలాండ్ చిత్తు చేయగా, రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ - ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. అదేసమయంలో ఈ దఫా క్రికెట్ ప్రపంచ కప్‌ను కొత్త జట్టు కైవసం చేసుకుంటుందని ఓ జ్యోతిష్యుడు బాలాజీ హాసన్ చెపుబుతున్నాడు. 
 
పైగా, ఈ ప్రపంచ కప్ గురించి ఇప్పటివరకు అతను చెప్పినట్టే జరిగాయి కూడా. భారత్ సెమీ ఫైనల్‌కు చేరుకుని, ఇంగ్లండ్ లేదా న్యూజిలాండ్‌లతో తలపడుతుందని చెప్పారు. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయి ఇంటికి పోతుందని చెప్పాడు. కోహ్సీ సేన విషయంలో నిజంగానే అలానే జరిగాయి. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ జట్టు చేతిలో భారత్ ఓడిపోవడంతో 130 కోట్ల మంది భారతీయుల హృదయాలు భారంతో నిండిపోయాయి. అలాగే, ఈ ప్రపంచ కప్‌ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంటుందని చెప్పాడు. అలాగే, ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డును అందుకుంటాడని జ్యోతిష్యుడు బాలాజీ హాసన్ చెపుతున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

తర్వాతి కథనం
Show comments