Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: అది జరిగితే అగ్రస్థానానికి పాకిస్థాన్..?

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (17:46 IST)
ఆఫ్ఘనిస్థాన్‌-పాకిస్థాన్‌ జట్లు మూడు వన్డేల సిరీస్‌ ఆడుతున్నాయి. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ 142 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం జరిగిన 2వ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్లో పాక్ జట్టు 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంలో ఇరు జట్ల మధ్య 3వ, చివరి వన్డే నేడు జరగనుంది.
 
ఈ మ్యాచ్‌లోనూ పాక్‌ విజయం సాధిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, పాకిస్థాన్ 2వ స్థానంలో ఉన్నాయి. ఇరు జట్లకు 118 పాయింట్లు ఉన్నాయి. భారత్ 113 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

తర్వాతి కథనం
Show comments