Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (19:51 IST)
ఆసియా కప్ సూపర్ - 4 మ్యాచ్‌లో భాగంగా మంగళవారం భారత్, శ్రీలంక జట్ల మధ్య కీలక మ్యాచ్ ప్రారంభమైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. దుబాయ్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ సిరీస్‌లో ఫైనల్‌కు చేరాలంటే భారత్ శ్రీలంకతో పాటు.. మరో ఆప్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. 
 
కాగా, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా భారత్ టాస్ ఓడిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇదిలావుంటే, శ్రీలంక కోసం ప్రకటించిన జట్టులో ఒకే ఒక్క మార్పు చేసారు. బిష్ణోయి స్థానంలో అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే, 
 
భారత్ : రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, రిషభ్ పంత్, పాండ్యా, హుడా, భువనేశ్వర్, రవిచంద్రన్ అశ్విన్, చాహల్, అర్షదీప్. 
 
శ్రీలంక : నిస్సంక, మెండిస్, ఆశలంక, గుణతిలక, శనక, రాజపక్స, హసరంగ, కరుణరత్నే, తీక్షణ, ఫెర్నాండో, మదుశంక. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments