Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక వేదికగా ఆసియా క్రికెట్ కప్ టోర్నీ

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (18:38 IST)
గత నాలుగేళ్ళుగా వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ఆసియా క్రికెట్ కప్ పోటీలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. ఈ పోటీలకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబరు 11వ తేదీ వరకు ఈ పోటీలను నిర్వహిస్తారు. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఆసియా కప్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ఆసియా కప్ టోర్నీ టీ20 ఫార్మెట్‌లో నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ జట్లతో పాటు మరో దేశం పాల్గొనాల్సివుంది. కాగా ఇప్పటివరకు మొత్తం 14 సార్లు ఈ టోర్నీని నిర్వహించగా ఏడుసార్లు భారత్ విజేతగా నిలించింది. అలాగే, శ్రీలంక ఐదు సార్లు, పాకిస్థాన్ రెండుసార్లు చాంపియన్‌గా నిలిచింది. 2021 జూన్‌లోనే ఆసియా కప్ టోర్నీని నిర్వహించాలని ప్లాన్ చేసినప్పటికీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అది సాధ్యపడలేదు. 

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

తర్వాతి కథనం
Show comments