Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు: 29 టెస్టుల్లోనే 150 క్లబ్‌లో చేరిపోయాడు!

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2015 (18:33 IST)
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును కైవసం చేసుకున్నాడు. ముత్తయ్య మురళీధరన్‌కు 150 వికెట్లు పడగొట్టడానికి 36 టెస్టులు కావాల్సి వచ్చాయి. అయితే అశ్విన్ కేవలం 29 టెస్టుల్లోనే 150 వికెట్ల క్లబ్‌లో చేరిపోయాడు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను కూల్చడంతో అశ్విన్ 150 వికెట్ల క్లబ్‌లో చేరాడు.
 
అంతకుముందు భారత్ బౌలర్ల తరపున అనిల్ కుంబ్లే, ఎర్రాపల్లి ప్రసన్నలు 34 టెస్టుల్లో 150 వికెట్ల క్లబ్‌లో చేరారు. అయితే ఈ ఫీట్‌ను అందుకోవడానికి అశ్విన్‌కు కేవలం 29 టెస్టులో అవసరమయ్యాయి. ఇక భారత్ తరపున వేగంగా 100 వికెట్లు సాధించిన ఘనత కూడా అశ్విన్ పేరిటే ఉంది.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments