Webdunia - Bharat's app for daily news and videos

Install App

నో బాల్ నేరం.. హర్షల్‌ను పక్కనబెట్టి.. అర్ష్‌దీప్ సింగ్‌ను అందుకే తీసుకున్నాం..

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (14:32 IST)
శ్రీలంకతో జరిగిన టీ-20లో భారత్ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇందుకు భారత బౌలర్లదే తప్పు. బౌలర్లు ఏకంగా ఏడు నో బాల్స్  వేయడంతో భారీ పరుగులు సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్ దీప్ మ్యాచ్‌లో ఐదు నో బాల్స్ వేశాడు. అందులో కుశాల్ మెండిస్‌కి హ్యాట్రిక్ నో బాల్స్ కూడా వున్నాయి. 
 
శివమ మావి, ఉమ్రాన్ మాలిక్ తలా ఒక నోబాల్ వేయడంతో భారత్ కష్టాల్లో పడింది. కానీ జట్టు ఓటమికి అర్ష్ దీప్ సింగ్‌ను నిందించేందుకు భారత టీ-20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిరాకరించాడు. 
 
నో బాల్ వేయడం నేరం అని పాండ్యా చెప్పాడు. జట్టు ప్రాథమిక తప్పిదాలు చేసిందని, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి వాటికి ఆస్కారం ఉండకూదని తెలిపాడు. పవర్‌ ప్లే లో బౌలింగ్, బ్యాటింగ్ రెండూ మమ్మల్ని ముంచేశాయని పాండ్యా తెలిపాడు. 
 
ఇంకా హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఫిట్‌నెస్ సాధించిన అర్ష్‌దీప్ సింగ్.. హర్షల్ పటేల్ స్థానంలోజట్టులోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ కోసమే హర్షల్ పటేల్‌ను తప్పించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments