నో బాల్ నేరం.. హర్షల్‌ను పక్కనబెట్టి.. అర్ష్‌దీప్ సింగ్‌ను అందుకే తీసుకున్నాం..

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (14:32 IST)
శ్రీలంకతో జరిగిన టీ-20లో భారత్ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇందుకు భారత బౌలర్లదే తప్పు. బౌలర్లు ఏకంగా ఏడు నో బాల్స్  వేయడంతో భారీ పరుగులు సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్ దీప్ మ్యాచ్‌లో ఐదు నో బాల్స్ వేశాడు. అందులో కుశాల్ మెండిస్‌కి హ్యాట్రిక్ నో బాల్స్ కూడా వున్నాయి. 
 
శివమ మావి, ఉమ్రాన్ మాలిక్ తలా ఒక నోబాల్ వేయడంతో భారత్ కష్టాల్లో పడింది. కానీ జట్టు ఓటమికి అర్ష్ దీప్ సింగ్‌ను నిందించేందుకు భారత టీ-20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిరాకరించాడు. 
 
నో బాల్ వేయడం నేరం అని పాండ్యా చెప్పాడు. జట్టు ప్రాథమిక తప్పిదాలు చేసిందని, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి వాటికి ఆస్కారం ఉండకూదని తెలిపాడు. పవర్‌ ప్లే లో బౌలింగ్, బ్యాటింగ్ రెండూ మమ్మల్ని ముంచేశాయని పాండ్యా తెలిపాడు. 
 
ఇంకా హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఫిట్‌నెస్ సాధించిన అర్ష్‌దీప్ సింగ్.. హర్షల్ పటేల్ స్థానంలోజట్టులోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ కోసమే హర్షల్ పటేల్‌ను తప్పించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments