Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో సచిన్, ధోనీని వెనక్కి నెట్టేసిన కోహ్లీ..

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (16:30 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మాజీ సారథి ధోనీని వెనక్కి నెట్టేశాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన తాజా జాబితాలో 2018వ సంవత్సరం అత్యధిక ఆదాయం సంపాదించిన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. 
 
అత్యధిక ఆదాయం సంపాదించే వందమంది సెలెబ్రిటీల జాబితాలో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ (రూ.253 కోట్ల 25లక్షలతో) అగ్రస్థానంలో నిలిచాడు. సల్మాన్ తర్వాతి స్థానంలో రూ.228.09 కోట్లతో కోహ్లీ నిలిచాడు. రూ.185 కోట్లతో 2పాయింట్ఓ విలన్ అక్షయ్ కుమార్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 
 
ఇక క్రీడాకారుల జాబితాలో కోహ్లీ గత ఏడాది రూ.100.72 కంటే ఈ ఏడాది రూ.228.09కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో వుండగా, కోహ్లీకి తర్వాతి స్థానంలో ధోనీ (రూ.101.77కోట్లతో), మూడో స్థానంలో రూ.80 కోట్లతో క్రికెట్ దేవుడు సచిన్ నిలిచారు. నాలుగో స్థానంలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (రూ.36కోట్ల 50లక్షలు) నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments