Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ ఓటమికి పిచ్ క్యూరేటరే కారణమట.. రవిశాస్త్రిపై సుధీర్ ఫిర్యాదు..!

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2015 (12:33 IST)
ముంబైలో భారత క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనపై టీమ్ డైరక్టర్ రవిశాస్త్రి వింతగా స్పందించాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ క్యూరేటర్ సుధీర్ నాయక్, రవిశాస్త్రిల మధ్య ఘాటైన సంభాషణ జరిగిందని.. దీనిపై బీసీసీఐకి సుధీర్ ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికా మెరుగ్గా రాణించిన వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న నేపథ్యంలో... భారత్ ఓటమికి పిచ్ క్యూరేటర్ కారణమని రవిశాస్త్రి విమర్శించాడని తెలిసింది. 
 
క్యూరేటర్ వద్దకు వెళ్లిన రవిశాస్త్రి గొప్ప వికెట్ తయారు చేశావంటూ వ్యంగ్యంగా మాట్లాడటంపై సుధీర్ కూడా స్పందించాడట. వికెట్ గురించి తనకు కొత్తగా పాఠాలు చెప్పాల్సిన పనేమీలేదని, తాను కూడా భారత జట్టు కోసం ఆడాననే విషయాన్ని గుర్తు చేశాడట. కాగా, పిచ్ కనీసం 350 పరుగులు సంపాదించేలా చూడాలని ముందే క్యూరేటర్‌కు పెద్దలు చెప్పినట్టు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments