Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌ 2022: రాజీనామా చేయనున్న సౌరవ్ గంగూలీ? అలాంటిదేమీ లేదన్న షా

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (19:24 IST)
ఐపీఎల్‌ 2022లో భాగంగా ఇటీవల ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌పై వివాదం చెలరేగింది. గంగూలీ విరుద్ధ ప్రయోజనాల కోసమే ఇలా చేశాడని కోల్‌కతా అభిమానులు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా గంగూలీ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో పిచ్ క్యూరేటర్‌ని ప్రలోభాలకి గురిచేసే అవకాశం ఉందని అభిమానులు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. 
 
గత వారమే ముగిసిన మ్యాచ్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలుపొందింది. గంగూలీ ఇంకా ఆ మ్యాచ్ విషయంలో కోపంగానే ఉన్నట్లు సమాచారం. 
 
ఇప్పటికే బీసీసీఐ అంబుడ్స్‌మెన్‌ని కలిసిన గంగూలీ క్యాబ్ అధ్యక్షుడు, ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుడి పదవులు విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు రావని వివరణ ఇచ్చాడు. దానికి క్రికెట్ సలహా కమిటీ గురించి ప్రశ్నలు మొదలవడంతో రాజీనామా చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
 
2019 అక్టోబర్లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గంగూలీ, కోవిడ్-19 కాలంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడు ఎడిషన్లను జే షా కార్యదర్శిగా నియమించారు. ఇక తాజా సౌరవ్ గంగూలీ ట్వీట్ సంచలనం సృష్టించిన తరువాత, బీసీసీఐ అధ్యక్ష పదవికి దాదా రాజీనామా చేయలేదని జయ్ షా స్పష్టం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

తర్వాతి కథనం
Show comments