Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు నో: హైబ్రిడ్ మోడల్‌లో ఆడాలనుకుంటున్న టీమిండియా

సెల్వి
గురువారం, 11 జులై 2024 (12:02 IST)
వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్లే అవకాశం లేదు. వచ్చే ఏడాది టోర్నమెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే ద్వైపాక్షిక కారణాల చేత పాకిస్థాన్‌తో భారత్ దూరంగా వుంది. 
 
అలాగే పాకిస్థాన్‌కు ఇండియా పంపేందుకు బీసీసీఐ సుముఖతగా లేనట్లు తెలుస్తోంది. 2023 ఆసియా కప్‌ కోసం భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లలేదు. బదులుగా శ్రీలంకలో వారి మ్యాచ్‌లు ఆడారు. అయితే, పాకిస్థాన్ గత సంవత్సరం వన్డే ప్రపంచ కప్ కోసం భారతదేశంలో పర్యటించారు. అయితే లీగ్ దశలోనే డకౌట్ అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమిండియాతో మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)ని అభ్యర్థిస్తుంది.
 
వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే బీసీసీఐ ఈ టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో ఆడాలని కోరుతోంది. గత సంవత్సరం భారతదేశం జరిగిన ఆసియా కప్ తరహాలో.. శ్రీలంకలో అన్ని ఆటలను ఆడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ ఒక్కడు మినహా మిగిలిన వారంతా చనిపోయారు... ఎయిరిండియా

కులాంతర పెళ్లి చేసుకున్న యువతి.. 40 మందికి శిరోమండనం చేసిన గ్రామపెద్దలు!

విజయ్ రూపానీకి అదృష్ట సంఖ్యే దురదృష్టాన్నిస్తుంది.. జూన్ 12 (12-06)న ప్రాణం పోయింది.. (video)

ఇరాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్ - టెహ్రాన్‌పై బాంబుల వర్షం

మానసికంగా చనిపోయాను.. నా పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు : పేర్ని నాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

తర్వాతి కథనం
Show comments