Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ప్రీమియర్ లీగ్.. చివరి ఓవర్‌లో 18 పరుగులతో రికార్డ్

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (11:25 IST)
TNPL
తమిళనాడు ప్రీమియర్ లీగ్ చెపాక్ సూపర్ గిల్లీస్- సేలం స్పార్టాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చరిత్ర రికార్డ్ అయ్యింది. ఇన్నింగ్స్ 20వ ఓవర్ చివరి లీగల్ బంతిని పూర్తి చేయడంతో స్పార్టాన్స్ జట్టు కెప్టెన్ అభిషేక్ తన్వర్ 18 పరుగులు ఇచ్చాడు. ప్రత్యర్థి జట్టు ఇచ్చిన చివరి ఓవర్‌లో 26 పరుగులు చేసి, బోర్డుపై 217/5 భారీ స్కోరును ఉంచింది.
 
* స్కోర్‌బోర్డ్ 19.5 ఓవర్లు వుండగా, తన్వర్ నో బాల్‌ను అందించాడు, దానిపై బ్యాటర్ బౌల్డ్ అయ్యాడు.
 
* తర్వాతి బంతిని మరో నో-బాల్‌తో సిక్సర్‌గా కొట్టి, మొత్తం 8 పరుగులకు చేరుకుంది. 
 
* తర్వాతి బంతి కూడా నో-బాల్, బ్యాటర్లు 2 పరుగులు చేయడంతో మొత్తం 11 పరుగులు వచ్చాయి.
 
* తర్వాతి బంతి వైడ్ డెలివరీగా ముగిసింది. మొత్తం 12 పరుగులకు చేరుకుంది.
 
* చివరి డెలివరీని సిక్సర్ బాదడంతో.. మొత్తం 18 పరుగులకు చేరుకుంది.

"చివరి ఓవర్‌కు నేను బాధ్యత వహించాలి - సీనియర్ బౌలర్‌గా నాలుగు నో బాల్‌లు నిరాశపరిచాయి. గాలి వేగం సహాయం చేయలేదు," అని మ్యాచ్ తర్వాత సేలం స్పార్టాన్స్ కెప్టెన్ తన్వర్ తెలిపాడు.
 
ఈ మ్యాచ్‌లో స్పార్టాన్స్ 165/9 మాత్రమే స్కోర్ చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్‌లో 52 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

పిఠాపురంలో 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్

ఢిల్లీ - వారణాసి వందే భారత్‌ రైలులో నీటి లీకేజీ... Video Viral

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

తర్వాతి కథనం
Show comments