Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇమ్రాన్ ఖాన్ ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మగా మారారు: కైఫ్

Webdunia
సోమవారం, 7 అక్టోబరు 2019 (11:03 IST)
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం(యూఎన్‌జీఏ)లో ఇమ్రాన్ చేసిన ప్రసంగంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను భారత క్రికెటర్లు తప్పుబట్టారు. తాజాగా ఇమ్రాన్‌పై తాజాగా, మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా విమర్శలు గుప్పించాడు. 
 
గొప్ప క్రికెటర్‌గా పేరు సంపాదించుకున్న ఇమ్రాన్‌ఖాన్ ప్రస్తుతం పాక్ సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మగా మారారని ఎద్దేవా చేశాడు. పాకిస్థాన్ ఉగ్రవాదుల తయారీ కార్ఖానాగా మారిందని ఆరోపించాడు. 
 
ఉగ్రవాదుల విషయంలో పాక్ తీసుకోవాల్సిన చర్యలు చాలానే ఉన్నాయని కైఫ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments