Webdunia - Bharat's app for daily news and videos

Install App

భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని వేవ్‌లు త‌ప్ప‌వు.. డబ్ల్యూహెచ్‌వో

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (19:17 IST)
చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. 
 
భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని వేవ్‌లు త‌ప్ప‌వ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. ఇప్పటికే 500కి పైగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వ్యాపిస్తున్నాయని పేర్కొంది.
 
చైనాలో తీవ్రస్థాయిలో కోవిడ్ విజృంభిస్తోంది. మున్ముందు మ‌రిన్ని వేవ్‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కొన్ని ఒమిక్రాన్ వేరియంట్లకు రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకునే గుణం వుండటం ఆందోళనకరమని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 
 
వీటిపై పోరాడేందుకు సరిపడా అస్త్రాలు వుండటం ఉపశమనం కలిగించే అంశం అంటూ డ‌బ్ల్యూహెచ్ఓ ప్ర‌తినిధి మ‌రియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments