Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనావైరస్ కేసులు సంఖ్య భారీగా తగ్గుదల, కారణం ఏంటి?

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (11:34 IST)
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తన ఉగ్ర పంజాను విసురుతున్నది. దీంతో రోజురోజుకు వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. దీనికితోడు తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు అంతకంతకూ పెగుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,417 కేసులు నమోదయ్యాయి.
 
గత కొన్ని రోజులుగా నమోదైన కేసులతో పోలిస్తే తాజా కేసుల సంఖ్య తగ్గాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే తీరు కొనసాగితే రాష్ట్రంలో కరోనా విస్తరణ తగ్గుముఖం పట్టినట్టుగా భావించవచ్చు. మరోవైపు తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,513కి చేరింది.
 
ఇదే సమయంలో మరణాల సంఖ్య 974కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 13 మంది కరోనాతో చనిపోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు 264 జీహెచ్ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి జిల్లా 133, కరీంనగర్ జిల్లా 108గా ఉన్నాయి. కాగా తాము తీసుకుంటున్న పగడ్బంది చర్యలు ఒకవైపు, ప్రజల్లో పెరిగిన అవగాహన ఇంకోవైపు వెరసి కరోనా కేసులు తగ్గాయని తెలంగాణ ప్రభుత్వం చెపుతున్నది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments