Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ప్రతి 33 సెకన్లకు ఒకరు కరోనాతో మృతి..

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (20:54 IST)
అమెరికాలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. కరోనా వ్యాప్తి తగ్గిందని ఊపిరి పీల్చుకునే సమయంలో కొత్త వైరస్ స్ట్రెయిన్ కలకలం రేపుతున్న నేపథ్యంలో గత వారం రోజులుగా అమెరికాలో ప్రతి 33 సెకన్లకు ఒకరు కరోనాతో మృతి చెందుతున్నారని రాష్ట్ర, కౌంటీ నివేదికలు పేర్కొంటున్నాయి. గడిచిన వారం రోజుల్లో 18,000ల మందికి పైగా కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. 
 
ఏడాది చివరి రోజులు కావడంతో ప్రజలు ప్రయాణాలు చెయ్యవద్దని ఆరోగ్యశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే అక్కడి కొన్ని ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. టెన్సిసీ, కాలిఫోర్నియా, రోడ్ ఐలాండ్ రాష్ట్రాల్లో అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయోవా, సౌత్ డకోటా, రోడ్ ఐలాండ్లో మరణాల రేటు అధికంగా ఉందని, దేశవ్యాప్తంగా 11.3శాతం మందికి రెండోసారి తిరిగి కరోనా సోకిందని అధికారులు తెలుపుతున్నారు.ే

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments