Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒక్కసారిగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (10:37 IST)
దేశంలో మరోమారు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 43,654 మందికి వైరస్ నిర్ధరణ అయింది. అలాగే, ఈ వైరస్ సోకి మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
దేశంలో కరోనా కేసులు మంగళవారంతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 43,654 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 41,678 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసులు: 3,14,84,605 మొత్తం మరణాలు 4,22,022గా ఉన్నాయి. 
 
ఈ వైరస్ నుంచి కోలుకున్నవారు  కోలుకున్నవారి సంఖ్య 3,06,63,147గా ఉండగా, దేశ వ్యాప్తంగా యాక్టివ్​ కేసులు 3,99,436 ఉన్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 44,61,56,659కు చేరినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది. మంగళవారం కొత్తగా 40,02,358 డోసులు పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments