Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒక్కసారిగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (10:37 IST)
దేశంలో మరోమారు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 43,654 మందికి వైరస్ నిర్ధరణ అయింది. అలాగే, ఈ వైరస్ సోకి మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
దేశంలో కరోనా కేసులు మంగళవారంతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 43,654 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 41,678 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసులు: 3,14,84,605 మొత్తం మరణాలు 4,22,022గా ఉన్నాయి. 
 
ఈ వైరస్ నుంచి కోలుకున్నవారు  కోలుకున్నవారి సంఖ్య 3,06,63,147గా ఉండగా, దేశ వ్యాప్తంగా యాక్టివ్​ కేసులు 3,99,436 ఉన్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 44,61,56,659కు చేరినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది. మంగళవారం కొత్తగా 40,02,358 డోసులు పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments