దేశంలో ఒక్కసారిగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (10:37 IST)
దేశంలో మరోమారు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 43,654 మందికి వైరస్ నిర్ధరణ అయింది. అలాగే, ఈ వైరస్ సోకి మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
దేశంలో కరోనా కేసులు మంగళవారంతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 43,654 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 41,678 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసులు: 3,14,84,605 మొత్తం మరణాలు 4,22,022గా ఉన్నాయి. 
 
ఈ వైరస్ నుంచి కోలుకున్నవారు  కోలుకున్నవారి సంఖ్య 3,06,63,147గా ఉండగా, దేశ వ్యాప్తంగా యాక్టివ్​ కేసులు 3,99,436 ఉన్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 44,61,56,659కు చేరినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది. మంగళవారం కొత్తగా 40,02,358 డోసులు పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments