Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో లక్షన్నరకు చేరువైన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (12:46 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 21880 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 60 మంది చనిపోయారు. 
 
దేశంలో 4,95,359 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, వీరిలో 21,880 మందికి కరోనా వైరస్ సోకినట్టు తెలిపింది. అలాగే, కరోనా నుంచి 21,219 మంది విముక్తులయ్యారు. వీరితో కలుపుకుని కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,31,71,653కు చేరింది. మరోవైపు, తాగా మృతి చెందిన 60 మందితో కలుపుకుంటే మొత్తం చనిపోయిన వారి సంఖ్య 5,25,930కి చేరింది. 
 
ఇటీవలికాలంలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య కంటే ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,49,482 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే, దేశంలో క్రియాశీల రేటు 0.34 శాతంగాను, రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments