Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఐదువేలకు దిగువకు కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (10:59 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఐదు వేలకు దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 3993 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అలాగే, కరోనా వైరస్ బారినపడినవారిలో 108 మంది చనిపోయారు. అలాగే, గత 24 గంటల్లో 8055 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుంటే ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,24,06,150కు చేరుకుంది. 
 
ఇకపోతే, కరోనా వైరస్ రోజువారీ పాజిటివిటీ రేటు 0.46 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో 49,948 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే, ఇప్పటివరకు 179.13 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments