దేశంలో ఐదువేలకు దిగువకు కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (10:59 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఐదు వేలకు దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 3993 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అలాగే, కరోనా వైరస్ బారినపడినవారిలో 108 మంది చనిపోయారు. అలాగే, గత 24 గంటల్లో 8055 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుంటే ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,24,06,150కు చేరుకుంది. 
 
ఇకపోతే, కరోనా వైరస్ రోజువారీ పాజిటివిటీ రేటు 0.46 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో 49,948 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే, ఇప్పటివరకు 179.13 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa Bhosle: కేరళలో ప్రియుడిని పెళ్లాడిన మహా కుంభమేళా గర్ల్ మోనాలిసా (video)

Hansika: హన్సిక మోత్వానీ తన భర్త సోహైల్ కతూరియాతో విడిపోయింది

Kasarla Shyam: ఆయా షేర్ పాట తో లైఫ్ లాంగ్ సరిపోయే కిక్ ఇచ్చారన్నారు : కాసర్ల శ్యామ్

Tammareddy: ఇండస్ట్రీ లో మనుగడ లేదు అనుకున్న టైంలో వదలా చిత్రం చేశా : తమ్మారెడ్డి

Sudigali Sudheer: గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అంటోన్న సుడిగాలి సుధీర్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?

కొలెస్ట్రాల్‌ను కరిగించే బొప్పాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

కడుపులో మంటగా ఉందా?

షార్లెట్‌లో నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments