Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 1,054 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (10:53 IST)
దేశంలో కొత్తగా మరో 1,054 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,054 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,30,35,271కు చేరుకుంది. 
 
ఇందులో 4,25,02,454 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 5,21,685 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మరో 11,132 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 1,258 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా మరో 28 మంది మృత్యువాతపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

తర్వాతి కథనం
Show comments