Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా అప్‌డైట్స్... వివరాలు ఇవే

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (10:18 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 2593 పాజిటివ్ కేసులు నమోదైనట్టు పేర్కొంది. 
 
ప్రస్తుతం ఈ కేసులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా హోం క్వారంటైన్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 15873కు చేరుకుంది. అదేవిధంగా గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1755గా ఉంది. ఈ సంఖ్యతో కలుపుకుంటే మొత్తం 4,25,19,479 మంది కోలుకున్నారు. 
 
అలాగే, గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 44 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,22,193కు చేరుకుంమది. అలాగే, 1905374 మందికి శనివారం వ్యాక్సిన్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments