Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా అప్‌డైట్స్... వివరాలు ఇవే

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (10:18 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 2593 పాజిటివ్ కేసులు నమోదైనట్టు పేర్కొంది. 
 
ప్రస్తుతం ఈ కేసులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా హోం క్వారంటైన్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 15873కు చేరుకుంది. అదేవిధంగా గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1755గా ఉంది. ఈ సంఖ్యతో కలుపుకుంటే మొత్తం 4,25,19,479 మంది కోలుకున్నారు. 
 
అలాగే, గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 44 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,22,193కు చేరుకుంమది. అలాగే, 1905374 మందికి శనివారం వ్యాక్సిన్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments