Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఆగస్టు 5వరకు లాక్‌డౌన్.. 6నుంచి 10 గంటల వరకే షాపులు

Webdunia
సోమవారం, 20 జులై 2020 (22:58 IST)
కరోనా వైరస్ విజృంభించడంతో సోమవారం నుంచి తిరుపతిలో లాక్‌డౌన్ విధించనున్నారు. ఈ లాక్‌డౌన్ వచ్చేనెల అంటే ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగుతోంది. ఇటీవలి రోజుల్లో కోవిడ్-19 కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులపై లాక్‌డౌన్‌ ప్రభావం ఉండదని అధికారులు చెప్తున్నారు. 
 
కూరగాయలు, కిరాణా సామాగ్రి విక్రయించే దుకాణాలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య తెరవడానికి అనుమతిస్తారు. అయితే, అన్ని వాణిజ్య సంస్థలు లాక్డౌన్ సమయంలో మూసివుంచుతారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ నారాయణ భారత్‌ గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. కేవలం నాలుగు గంటల సమయంలోనే షాపింగ్ చేయడానికి ప్రజలను అనుమతిస్తారని చెప్పారు. 
 
మెడికల్ మిల్క్ షాపులు రోజంతా పనిచేస్తాయని, అలాగే అత్యవసర సేవలను లాక్డౌన్ పరిధి నుండి మినహాయించినట్లు తెలిపారు. వాహనాల్లో వచ్చే యాత్రికులు తిరుపతిని దాటవేసి బైపాస్ మార్గంలో వెళ్లేలా అధికారులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments