Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ వదిలినా ఆ రోగాలు వదలడంలేదు, కోవిడ్ వచ్చిపోయిన వారి పరిస్థితి...

Webdunia
శనివారం, 16 ఏప్రియల్ 2022 (14:24 IST)
కరోనావైరస్ పట్టుకున్నప్పటికీ దానిపై పోరాడి ఎలాగో బయటపడినప్పటికీ దాని తాలూకు దీర్ఘకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నట్లు వైద్య పరిశోధనల్లో వెలుగుచూసింది. కోవిడ్ నుంచి బయటపడినవారిలో కనీసం 20 శాతం మందికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పట్టుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

 
మరీ ముఖ్యం 25-50 ఏళ్ల మధ్యవయస్కులకు ఈ పోస్ట్ కోవిడ్ సమస్యలు పట్టుకుంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. కోవిడ్ చికిత్స సమయంలో వెంటిలేటర్ సాయం తీసుకున్నవారిలో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వున్నట్లు చెపుతున్నారు.

 
ఇంకా కండరాలు బలహీనం, మతిమరుపు, కంటిచూపు తగ్గిపోవడం, జుట్టు ఊడిపోవడం, ఆకలి మందగించడం తదితర లక్షణాలు వున్నట్లు చెపుతున్నారు. వాటితో పాటు ఒత్తిడి, మానసిక వేదన, గుండెదడ వంటి లక్షణాలు కూడా వున్నట్లు తెలియజేస్తున్నారు. ఈ సమస్య సుమారు ఆరు నెలల పాటు వేధించే అవకాశం వున్నట్లు వైద్యులు చెపుతున్నారు. కనుక ఈ సమస్యల నుంచి బైటపడేందుకు తగు ఆరోగ్య జాగ్రత్తలతో పాటు వ్యాయామం, యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments