తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారంకు కరోనా పాజిటివ్

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (12:42 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సభాపతి, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఇటీవల హైదరాబాద్ నగరంలోని శివారులో ఓ కళ్యాణ మండపంలో ఆయన మనవరాలు వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అలాగే, అనేక మంది ప్రజాప్రతినిధులు వచ్చి, వధూవరులను ఆశీర్వదించారు. 
 
ఈ నేపథ్యంలో పోచారం తాజాగా కరోనా వైరస్ బారినపడ్డారు. బుధవారం రాత్రి ఆయనకు జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో ముందు జాగ్రత్తగా ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments