Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మళ్లీ కరోనాకు రెక్కలొచ్చాయ్.. 24 గంటల్లో 2వేల కేసులు

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (09:29 IST)
తెలంగాణలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు చేపట్టింది. అయినా పాజిటివ్‌ కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. ఒక రోజు తగ్గినా.. మరొక రోజు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య కూడా పెంచింది ప్రభుత్వం. గతంలో హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో మాత్రమే కరోనా పరీక్షలు చేసేవారు. 
 
ప్రస్తుతం మండల కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలకు మరింత సునాయాసంగా మారింది. గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్‌ కేసుల గురించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
గడిచిన 24 గంటల్లో 2,058 పాజిటివ్‌ కేసులు నమోదైనాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో - 277, రంగారెడ్డి - 143,  కరీంనగర్‌ - 135, వరంగల్‌ అర్బన్‌ - 108, సిద్దిపేట - 106, ఖమ్మం - 103 కేసులు నమోదైనాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం