Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (13:56 IST)
దేశాన్ని కరోనా మహమ్మారి వీడట్లేదు. తగ్గిందనుకున్న కరోనా కేసులు మళ్లీ దేశంలో పెరుగుతున్నాయి. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖుల సైతం ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమెతో కలిసి సమావేశాలకు హాజరైన నేతలతో పాటు, సన్నిహితులు సైతం కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
2022, జూన్ 02వ తేదీ గురువారం స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఆమె ఐసోలేషన్ లోకి వెళ్లారు. మరోవైపు... ఈనెల 08వ తేదీన ఆమె ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాల్సి ఉంది.
 
కానీ.. కరోనా వైరస్ బారిన పడడంతో ఆమె హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments