Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను జయించి తిరిగి వస్తానని కోవిడ్ కాటుతో కన్నుమూసిన మాజీ మంత్రి

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (18:09 IST)
భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో మాజీ మంత్రిగా సేవలు అందించిన పైడి కొండల మాణిక్యాలరావు (60) మృతి చెందారు. గత నెల రోజుల కిందట ఆయకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు.
 
నాకు కరోనా వచ్చింది అయినా ఎంతో ధైర్యంగా ఉన్నా. కరోనాను జయించి ఆరోగ్యవంతంగా తిరిగి వస్తానని గత కొన్ని రోజులు క్రితం వీడియో కూడా పంపిచారు. ఇంతలోనే ఇలా జరగడం అత్యంత బాధాకరం కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిత్రులు, అభిమానులు, పార్టీ వర్గాలు. సుదీర్ఘ కాలంగా ఆర్.ఎస్.ఎస్‌తో పనిచేసిన మాణిక్యాలరావుకు సౌమ్యుడుగా మంచి పేరుంది.
 
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరుపున విజయం సాధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు మాణిక్యాలరావు.
 
1989 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన హయాంలో జీర్ణావస్థలో ఉన్న ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని తాడేపల్లిగూడెంకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments