Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కణంపై పరిశోధనలు.. మాస్క్ ఒక్కటే సరైన ఆయుధం

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (12:48 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ కంటికి కనిపించని వైరస్ అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ మనిషిని ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. వైరస్ చుట్టూ ప్రోటీన్ పొర, దాని లోపల జన్యువులు ఉంటాయి. కరోనా కణంలోపల ఉండే జన్యువులపై పరిశోధకులు పరిశోధన చేస్తున్నారు.
 
కరోనా వైరస్‌కు చెక్ పెట్టాలి అంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నిపుణులు చెప్తున్నారు. మాస్క్‌తో మాత్రమే ప్రస్తుతానికి కరోనాను అడ్డుకోగలమని పరిశోధకులు చెప్తున్నారు. 
 
కరోనా సోకినా వారిలో శ్వాససంబంధమైన వ్యవస్థలోనే కరోనా వైరస్ అధికంగా ఉందని నార్త్ కరోలీనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మాస్క్ పెట్టుకుంటే బయట నుంచి వైరస్ ముక్కు నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించలేదని అంటున్నారు. ప్రస్తుతం మనిషి వద్ద ఉన్న ఆయుధం మాస్క్ ఒక్కటే అని చెప్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments