Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ భయం... మక్కాలో ముస్లిం తీర్థయాత్రలు నిషేధం (వీడియో)

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (12:14 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ ప్రభావం అంతటా ఉంది. ఇప్పటికే అనేక దేశాలను ఈ వైరస్ వణికిస్తోంది. దీంతో ఉత్సవాలు, ఆధ్యాత్మిక తీర్థయాత్రలు కూడా రద్దు చేసుకుంటున్నారు. తాజాగా మక్కాలో ముస్లిం తీర్థయాత్రలపై నిషేధం విధించారు. 
 
నిజానికి రంజాన్ ఉపవాస, వార్షిక హజ్ తీర్థయాత్రకు ముందే వేలాది ముంది ముస్లింలు మక్కాకు చేరుకోవడం ఆనవాయితీ. అయితే, కరోనా వైరస్ భయం కారణంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశంలోని అనేక పవిత్ర స్థలాలను మూసివేసింది. అలాగే మక్కాలో ముస్లిం హజ్ యాత్రను కూడా నిషేధించింది. నిర్ణయం అనేక మంది ముస్లిం ప్రజలపై పడనుంది.
 
ఈ విషయాన్ని సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ వర్గాలను ఉటంకిస్తూ ప్రభుత్వ సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ నిషేధం ఎంతకాలం పాటు అమల్లో ఉంటుందో తెలియదు. కరోనా వైరస్ బాధిత దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఉన్న విషయం తెల్సిందే. 
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments