గరిటె పట్టిన రేవంత్ రెడ్డి.. కరోనాతో లాక్ డౌన్.. హ్యాపీగా వంట చేస్తూ..?

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (17:09 IST)
Revanth Reddy
తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. 
 
ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తుంటే.. వ్యాపారులు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు బిజీగా గడిపిన వాళ్లంతా కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. 
 
ఇంటి బయట కాలు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇక రాజకీయ నేతలు కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇలా ఫైర్ బ్రాండ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం వెరైటీగా ఇంటి వద్ద సమయం గడుపుతున్నారు. గరిటె పట్టి కుటుంబ సభ్యుల జిహ్వకు రుచి చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments