Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డ రిటైర్డ్ జడ్జి

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (11:09 IST)
కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయనే భయంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు రిటైర్డ్ జడ్జి రామచంద్రా రెడ్డి. మియపూర్ న్యూ సైబర్ హిల్స్‌లో కుటుంబంతో నివాసం ఉంటున్నారు రామచంద్ర రెడ్డి. గత కొంతకాలంగా కరోనా లక్షణాలు వుండడంతో టెస్ట్ చేయించారు.
 
అది పాజిటివ్‌గా తేలడంతో హోమ్ ఐసొలేషన్లో వుంటున్నారు. తన వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులకు కరోనా సోకకూడదనే ఉద్దేశంతో బెడ్రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు రామచంద్రా రెడ్డి.
 
ఈ కారణంగానే తను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మియపూర్ పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments