Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రిలో కరోనా స్ట్రెయిన్ వైరస్ కలకలం!!!

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (09:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కొత్త కరోనా వైరస్ ప్రవేశించింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఈ వైరస్ వెలుగు చూసింది. బ్రిటన్ నుంచి రాజమండ్రికి వచ్చిన ఓ మహిళకు కరోనా వైరస్ సోకింది. ఈ మహిళ యూకే నుంచి ఢిల్లీకి వచ్చింది. అక్కడ వైద్య పరీక్షలు చేయగా ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
అయితే, ఆమెను ఢిల్లీలోని క్వారంటైన్‌లో ఉంచగా, అక్కడి నుంచి మహిళ తప్పించుకొని ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రికి వచ్చింది. ఈ సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఆమె ఆచూకీ తెలుసుకొని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె రక్తనమూనాలను సేకరించి, పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఈ క్రమంలో ఆ మహిళకు సోకింది కొత్త కరోనా కాదా అని ఫలితాల వచ్చాక అధికారులు తేల్చనున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments