Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితులైనా బుద్ధి మారలేదు.. నగ్నంగా తిరుగుతూ నర్సులను?

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (19:13 IST)
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఆటాడిస్తున్నా.. కొందరు వ్యక్తుల ప్రవర్తనలో మార్పు రావట్లేదు. కరోనా బాధితుల కోసం వైద్యులు, నర్సులు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దేశ రాజధాని ఢిల్లీలో కరోనా బాధితులు నర్సుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. కరోనా వంటి ప్రాణాంతక రోగమొచ్చినా మానవుడి బుద్ధిలో మాత్రం మార్పు రాలేదు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఢిల్లీలో జరిగిన ఓ ప్రార్థనలో సామూహికంగా పాల్గొన్నారు. వీరిలో చాలామందికి కరోనా సోకింది. వీరిలో ఆరుగురు ఘజియాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు.

ఈ ఆరుగురు చికిత్సకు సహకరించలేదు. ఇంకా నర్సులను దూషించడం వంటివి చేస్తున్నారు. ఇంకా వార్డులో నగ్నంగా తిరుగుతూ నర్సులను ఇబ్బందికి గురిచేసినట్లు నర్సులు ఆరోపిస్తున్నారు.  దీంతో ఆ ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వేరొక ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments