Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితులైనా బుద్ధి మారలేదు.. నగ్నంగా తిరుగుతూ నర్సులను?

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (19:13 IST)
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఆటాడిస్తున్నా.. కొందరు వ్యక్తుల ప్రవర్తనలో మార్పు రావట్లేదు. కరోనా బాధితుల కోసం వైద్యులు, నర్సులు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దేశ రాజధాని ఢిల్లీలో కరోనా బాధితులు నర్సుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. కరోనా వంటి ప్రాణాంతక రోగమొచ్చినా మానవుడి బుద్ధిలో మాత్రం మార్పు రాలేదు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఢిల్లీలో జరిగిన ఓ ప్రార్థనలో సామూహికంగా పాల్గొన్నారు. వీరిలో చాలామందికి కరోనా సోకింది. వీరిలో ఆరుగురు ఘజియాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు.

ఈ ఆరుగురు చికిత్సకు సహకరించలేదు. ఇంకా నర్సులను దూషించడం వంటివి చేస్తున్నారు. ఇంకా వార్డులో నగ్నంగా తిరుగుతూ నర్సులను ఇబ్బందికి గురిచేసినట్లు నర్సులు ఆరోపిస్తున్నారు.  దీంతో ఆ ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వేరొక ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments