Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీపై ఒమిక్రాన్ పడగ - మొత్తం శాంపిల్స్‌లో 84 శాతం ఆ కేసులే...

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (16:59 IST)
దేశ రాజధాని ఢిల్లీపై ఒమిక్రాన్ వైరస్ పడగ విసిరింది. విపరీతంగా ఈ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. డిసెంబరు 30-13 తేదీల్లో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిన కేసుల్లో ఏకంగా 84 శాతం కేసులు ఒమిక్రాన్ కేసులుగా నమోదైనట్టు పేర్కొన్నారు. 
 
మరోవైపు, ఢిల్లీలో కరోనా వైరస్ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇక్కడ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే 6.5 శాతం మేరకు పాజిటివ్ రేటు ఉంది. 
 
మరోవైపు, ఒమిక్రాన్ కేసుల నమోదులో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర వుంది. ఢిల్లీలో ఆదివార ఏకంగా 3194 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంటే శనివారం నాటి లెక్కలతో పోల్చితే 15 శాతం అధికం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments