Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీపై ఒమిక్రాన్ పడగ - మొత్తం శాంపిల్స్‌లో 84 శాతం ఆ కేసులే...

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (16:59 IST)
దేశ రాజధాని ఢిల్లీపై ఒమిక్రాన్ వైరస్ పడగ విసిరింది. విపరీతంగా ఈ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. డిసెంబరు 30-13 తేదీల్లో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిన కేసుల్లో ఏకంగా 84 శాతం కేసులు ఒమిక్రాన్ కేసులుగా నమోదైనట్టు పేర్కొన్నారు. 
 
మరోవైపు, ఢిల్లీలో కరోనా వైరస్ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇక్కడ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే 6.5 శాతం మేరకు పాజిటివ్ రేటు ఉంది. 
 
మరోవైపు, ఒమిక్రాన్ కేసుల నమోదులో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర వుంది. ఢిల్లీలో ఆదివార ఏకంగా 3194 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంటే శనివారం నాటి లెక్కలతో పోల్చితే 15 శాతం అధికం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments